పోస్ట్‌లు

Sri Vasavi Ammavari village festival celebrated in Kadapa city : కడప పట్టణంలో ఘనంగా శ్రీ వాసవీ అమ్మవారి గ్రామోత్సవం

చిత్రం
SAHAYANEWS AP Sri Vasavi Ammavari village festival celebrated in Kadapa city :  కడప పట్టణంలో ఘనంగా శ్రీ వాసవీ అమ్మవారి గ్రామోత్సవం సహాయ న్యూస్, మే 16 :    Kadapa కడప  పట్టణంలోని అమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కుంభాభిషేక మహోత్సవ సందర్భంగా శుక్రవారం అమ్మవారి గ్రామోత్సవంను ఘనంగా నిర్వహించారు.            గత మూడు రోజులుగా ఘనంగా కొనసాగుతున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కుంభాభిషేక మహోత్సవ వేడుకలు.   ప్రస్తుతం అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభం అయిన ఊరేగింపు కార్యక్రమం.        గ్రామోత్సవ సందర్భంగా ఆకట్టుకున్న కేరళ సింగారి మేళం, ఆర్కెస్ట్రా, సాంస్క్రుతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.           అధిక సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.   Kadapa   కడప  ఆర్యవైశ్య కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.            Kadapa   కడప  పట్టణంలో పలు ప్రధాన వీధుల గుండా కొనసాగనున్న ఊరేగింపు కార్యక్రమం. అమ్మవారి ఊరేగింపు...

Mydukur MLA Putta Sudhaakar Yadav : బ్రహ్మంగారిమఠంలో నూతన జూనియర్ కళాశాల భవనాలకు భూమిపూజ

చిత్రం
Mydukur MLA Putta Sudhaakar Yadav : బ్రహ్మంగారిమఠంలో నూతన జూనియర్ కళాశాల భవనాలకు భూమిపూజ మైదుకూరు, మే 13 (సహాయన్యూస్): మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే   Putta Sudhaakar Yadav  కృషితో బ్రహ్మంగారిమఠంలోని కస్తూర్బా విద్యాలయంలో నూతన జూనియర్ కళాశాల మంజూరైంది. ఈ కళాశాల కోసం ప్రభుత్వం రూ. 1 కోటి 32 లక్షల నిధులు మంజూరు చేయగా, సోమవారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన   Putta Sudhaakar Yadav కు స్థానిక తెలుగుదేశం నాయకులు , కస్తూర్బా విద్యార్థినులు , ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్కూల్ సిబ్బందితో మాట్లాడి పలు సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకొని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు , ఉపాధ్యాయ సిబ్బంది , తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Sahaya  N ews  బ్లాగ్ ను అధరిస్తున్న మీకు ధన్యవాదాలు.    మీ అమూల్యమైన అభిప్రాయాలను  comment  లలో దయచేసి తెలపండి. సహాయ న్యూస్ టెలిగ్రామ్ గ్రూప్లో చేరేందుకు ఈ క్రింది  లింక్ క్లిక్  చేయండి. https://t.me/+iJs5bCvLGOE5YmE1      ...

🇮🇳 భారత వీర జవాన్లకు మైదుకూరులో ఘన నివాళి | సహాయన్యూస్ ఎ.పి |

చిత్రం
SAHAYANEWS AP 🇮🇳 భారత వీర జవాన్లకు మైదుకూరులో ఘన నివాళి  | సహాయన్యూస్ ఎ.పి | పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలో శాంతియుత ర్యాలీ మైదుకూరు, మే 11 (సహాయ న్యూస్): భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో వీర మరణం పొందిన జవాన్ల స్మృతిలో మైదుకూరులో ఘన నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వం వహించారు. రాయల్ కూడలిలో వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి, మౌనం పాటించి శ్రద్ధాంజలి అర్పించారు. నివాళి అనంతరం జరిగిన ర్యాలీలో పాక్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల పట్ల ప్రజల గౌరవాన్ని మరింతగా పెంచింది. ఈ కార్యక్రమంలో మైదుకూరు మునిసిపల్, మండల టిడిపి, జనసేన, భాజపా నాయకులతో పాటు అధిక ప్రజలు పాల్గొన్నారు. జాతీయ గౌరవాన్ని చాటిన ఈ ర్యాలీకి యువత పెద్దఎత్తున మద్దతు తెలిపింది. వీడియో లింక్ కోసం ఈ యు ట్యూబ్ వీడియో క్లిక్ చేయండి . YOU TUBE VIDEO   Sahaya  N ews  బ్లాగ్ ను అధరిస్తున్న మీకు ధన్యవాదాలు.    మీ అమూల్యమైన అభిప్రాయాలను  comment  లలో దయచేసి తెలపండి. సహ...

India's S-400 missile defense system has terrified Pakistan : Sahaya News AP

చిత్రం
SAHAYANEWS AP  India's S-400 missile defense system has terrified Pakistan : Sahaya News AP      “భారతదేశానికి వాయు రక్షణలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ‘సుదర్శన్ చక్రం’”      S-400 missile defense system :   ఇప్పుడు మన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న యుద్ద రక్షణ వ్యవస్థ S-400. భారతదేశం పాకిస్తాన్ నుండి జరిగే డ్రోన్ , మిస్సైల్ దాడులను ఎదుర్కొనేందుకు S-400 “ సుదర్శన్ చక్ర ” వ్యవస్థను శక్తివంతంగా ఉపయోగిస్తోంది. ముఖ్యంగా 2025 మే 7–9 రాత్రుల సమయంలో జరిగిన సంఘటనలలో దీని పనితీరు పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా దెబ్బ తీసింది S-400 . S-400 missile defense system :  బారేజ్ స్టైల్ దాడుల‌ను సమర్థవంతంగా నివారిస్తుంది. 2025 మే 8 న పాకిస్తాన్ సరిహద్దు రీ-జియన్‌లపై ఎనిమిది హై-స్పీడ్ క్రూయిజ్ మిస్సైళ్లు , ఎన్నో స్వార్మ్ డ్రోన్లు ఒకేసారి దాడి చేసినప్పుడు , S-400 వ్యవస్థ, లక్ష్యాలను గుర్తించీ వ్యతిరేక చర్యలు తీసుకుంది. పంజాబ్ , రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని కీలక సైనిక బేస్‌లు , విమానాశ్రయాలు లక్ష్యంగా వాటి లక్ష్యాలు ఉండగా ఆ ...

Moringa oleifera is a Prominent Source of Nutrientswith Potential Health Benefits – Sahaya News AP

చిత్రం
SAHAYANEWS AP Moringa oleifera  is a Prominent Source of Nutrients with Potential Health Benefits  –  Sahaya News AP Moringa oleifera  : మునగ చెట్టు    మన దేశంలో సాధారణంగా కనిపించే ఔషధ మొక్కలలో ఎంతో ప్రముఖ్యమైనదిగా చెప్పవచ్చు. దీనిని మంచి ఆహారంగా పరిగణిస్తారు ,  ఎందుకంటే ఇది పోషక విలువల్లో మరియు ఆరోగ్య ప్రయోజనాల్లో ప్రముఖమైనది.    మునగ చెట్టు యొక్క ఆకులు ,  పూలు ,  కాయలు ,  వేర్లు ,   కాండం ,  విత్తనాలు ఇలా ప్రతి భాగం మనిషి ఆరోగ్యానికి ప్రయోజనకరం. మునగ చెట్టు ఒక అద్భుతమైన ఆరోగ్య వనరు. మన గ్రామీణ ప్రాంతాలలో ఈ చెట్టు విరివిగా   లభించడంతో దీన్ని ప్రతిదిన ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ చెట్టును నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానవ జీవన శైలిలో ప్రభలే పలు వ్యాధులను అదుపులో ఉంచవచ్చు. Nutritional Values of Moringa Tree  -  మునగ చెట్టు పోషక విలువలు మునగ ఆకులు, ఇతర భాగాలు విటమిన్లు ,  ఖనిజాలు ,  ప్రోటీన్లు ,  యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలను అధికంగా కలిగి వున్నాయి. మునగ ఆకుల పోషక విలు...